నేడే ప్రజారాజ్యం శంఖారావం
రాజమండ్రి: కోస్తా ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాఫ్తంగా సామాజిక వాణిని బలంగా వినిపించేందుకు రాజమండ్రిలో సామాజిక న్యాయ శంఖారావం పేరుతో ప్రజారాజ్యం నేడు భారీసదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యంగా బీసీలను పెద్ద ఎత్తున ఆకట్టుకొనేందుకే ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరు లక్షలమందికి పైగా ఈసదస్సుకు హజరుకానున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సామాజిక న్యాయ శంఖారావం అఖండజ్యోతిని పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ వెలిగించారు. అరవై సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సామాజిక న్యాయం ప్రజారాజ్యంతో సాధ్యంకానుందని అల్లు అరవింద్ చెబుతున్నారు. ఈనెల 12న మైనార్టీల ఆధ్వర్యంలో జల్సాయె సమాజ్ ఇన్సాఫ్ అనే సదస్సును పీఆర్పీ రాజధానిలో నిర్వహించనుంది. సభ అనంతరం రేపటినుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పీఆర్పీ రోడ్ షోలు జరుగుతాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications