మహాకూటమికి మహాషాక్
కరీంనగర్: మహాకూటమి తరపున స్థానికసంస్థల ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న భూంరావ్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నందున ఆయన దరఖాస్తు చెల్లదని తెలిపారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి భానుప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. దీనిపై తాను కోర్టుకు వెళతానని భూంరావు తెలిపారు. తెలుగుదేశం, టీఅర్ ఎస్, వామపక్షాలతో మహాకూటమి ఏర్పడిన తర్వాత ఇవే మొదటి ఎన్నికలు. కూటమికి ఆది లోనే చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
More From
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications