నాపై రాజకీయ కుట్ర: వరుణ్ గాంధీ

మైనారిటీలపై వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన బిజెపి నాయకత్వం మీడియాతో మాట్లాడవద్దని వరణ్ గాంధీని ఆదేశించినట్లు సమాచారం. హిందు సానుకూల వైఖరిని ఆయన సమర్థించుకున్నారు. తన విశ్వాసంపై తాను ఎవరికీ క్షమాపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, దానికి తాను గర్విస్తున్నానని, ప్రమాదంలో ఉన్న తన వర్గంలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నానని ఆయన వివరించారు. ఇతర వర్గాల పట్ల తనకు చెడు అభిప్రాయమేమీ లేదని ఆయన చెప్పారు. హిందువును, భారతీయుడిని, గాంధీని అయినందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.
మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ వరణ్ గాంధీని ఆదేశించింది. ఆ వివరణకు సంతొప్తి చెందని కమిషన్ వరణ్ గాంధీపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ లోని ఫిలబిత్ పోలీసులను ఆదేశించింది.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications