కడప:
పవన్
కళ్యాణ్
యువరాజ్యం
పేరుపై
సివిల్
కేసు
దాఖలైంది.
"ఇది
వరకే
మేం
నమోదు
చేసుకున్న
యువరాజ్యం
పేరును
ప్రరాపా
అక్రమంగా
వాడుకుంటోంది.
ఈ
విషయమై
లీగల్
నోటీసుకు
ఆ
పార్టీ
వ్యవస్థాపకులు
స్పందించలేదు.
కనుక
చిరంజీవి,
యువరాజ్యం
అధ్యక్షుడు
పవన్
కల్యాణ్,
జిల్లా
కన్వీనర్
రమణారెడ్డిపై
ఈ
నెల
20న
కడప
జిల్లా
కోర్టులో
కేసు(17/2009)
నమోదు
చేశాం."
అని
యువరాజ్యం
సేవాసమితి
అధ్యక్షుడు
రాంప్రసాద్
తెలిపారు.
తమ
సమితిని
ఇప్పుడు
అందరూ
పవన్
కల్యాణ్కు
చెందినదిగానే
గుర్తిస్తున్నారని
దీని
వలన
తమ
సేవలకు
ఆటంకం
కలుగున్నట్లు
పేర్కొన్నారు.