ఒరిస్సా తుఫాను : 14 మంది మృతి
ఓరిస్సా: కేంద్ర పార జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను తాకిడికి సుమారు 11 గ్రామాలు దెబ్బతిన్నాయి. వందలాది మందికి గాయాలయ్యాయి. భారీగా వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్థంబాలు విరిగి పడటంతో రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. కరెంటు లేక గ్రామాలు చీకట్లో మగ్గాయి. తుఫాను తాకిడికి గురయిన క్షతగాత్రులను అసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల ఎఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
More From
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications