హైదరాబాదు:
తెలుగుదేశం
అధినేత
చంద్రబాబు
బుధవారం
ఉదయం
కుటుంబసమేతంగా
తిరుమల
వెంకటేశ్వర
స్వామిని
దర్శనం
చేసుకున్నారు
.
ఆయన
ప్రత్యేక
విమానంలో
హైదరాబాద్
నుంచి
తిరుపతి
వెళ్ళారు.
కుటుంబ
సమేతంగా
ఆయన
శ్రీవారికి
ప్రత్యేక
పూజలు
నిర్వహించారు.
వెంకటేశ్వరుని
పాదాలవద్ద
టీడీపీ
మేనిఫెస్టోకు
బాబు
పూజ
చేయించారు.
వెంకన్న
దర్శనం
అనంతరం
ఈ
రోజు
సాయంత్రం
హైదరాబాదులో
సీపీఎం
నేతలతో
సమావేశం
కానున్నారు.
కుప్పంలో
నామినేషన్
వేసిన
చంద్రబాబు
రేపు
తన
ప్రచారాన్ని
ప్రారంభించనున్నారు.
అలాగే
చిత్తూరు
జిల్లాపై
అక్కడి
నాయకులతో
బాబు
సమీక్ష
నిర్వహించనున్నారు.