తాజ్ లకు ఇ- మెయిల్ బెదిరింపులు

దేశంలో అన్ని తాజ్ గ్రూప్ హోటళ్లను కూడా అప్రమత్తం చేశారు. తొలి మెయిల్స్ ముంబయికి, చెన్నైకి వచ్చాయి. మెయిల్స్ ను పంపడానికి వాడిన ఐడిని 2006లో క్రియేట్ చేసినట్లు గుర్తించారు. రెండో మెయిల్ తొలి మెయిల్ కు భిన్నంగా ఉంది. డిజిటల్ తంబ్ ఇంప్రెషన్ తో ఉన్న రెండో మెయిల్ ఫిషర్ మన్స్ కోవ్ కు వచ్చింది. కొన్ని కార్టూన్ బొమ్మలు కూడా ఉన్నాయి. తాజ్ హోటళ్లను పేల్చి వేస్తామనేది ఈ బెదిరింపుల సారాంశం.
More From
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications