ప్రజల ఆదరణకు ఆనందం: చిరు

సమాజంలో అత్యధిక శాతం ఉన్న వెనకబడిన తరగతులకు ఇతర రాజకీయ పార్టీలు రాజ్యాధికారం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. వారికి రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. చిరంజీవి రోడ్ షోలో ప్రజారాజ్యం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని, మార్పు కోసం ప్రజారాజ్యం పార్టీని గెలిపిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications