విదేశీయురాలిపై అసభ్య ప్రవర్తన: ఆందోళన
హైదరాబాద్: సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్ వద్ద ఆదివారం అర్థరాత్రి విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హోటల్లో ఓ వ్యక్తి విదేశీయురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని దాన్ని అడ్డుకున్న తమను హోటల్ సిబ్బంది చితకబాదారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. హోటల్పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు.
ఘర్షణలో ఎస్ఐ చేతికి గాయమైంది. క్షమాపణలు చెప్పాలని పోలీసులను డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications