బీహార్ లో దాడి: 12 మంది నక్సల్ హతం
పాట్నా: తొలి విడత పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందుగా మావోయిస్టులు బీహార్ లో బిఎస్ ఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ మెరుపుదాడిని బిఎస్ ఎఫ్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. మావోయిస్టులకు, బిఎస్ ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ససరాంలో జరిగింది.
ససరాంలోని బిఎస్ ఎఫ్ క్యాంపుపై దాదాపు వంద మంది నక్సలైట్లు మెరుపుదాడి జరిపారు. ఆ సమయంలో క్యాంపులో 80 మంది దాకా జవాన్లు ఉన్నట్లు సమాచారం. ససరాం నియోజకవర్గంలో గురువారం పోలింగ్ జరుగుతోంది. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఇక్కడ ముఖాముఖి పోటీ నెలకొని ఉంది.ఈ నియోజకవర్గంలో కాంగ్రెసు తరఫున సిట్టింగ్ పార్లమెంటు సభ్యురాలు, సామాజిక న్యాయ శాఖ మంత్రి మీరా కుమార్, బిజెపి తరఫున మున్నీలాల్ పోటీ పడుతున్నారు. నక్సల్స్ దాడిలో ఒక బిఎస్ఎఫ్ జవాను గాయపడ్డాడు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications