వైఎస్ దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాసంఘాల నాయకులు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణలో ఓటమి భయంతోనే రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల ప్రజలకు ఆకట్టుకొనేందుకు వైఎస్ నీతిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దీనిపై ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ వ్యాఖ్యలపై తెలంగాణ విద్యావంతుల వేదిక ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేసింది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications