కాల్పుల విరమణ జోక్: శ్రీలంక
కొలంబో: ఎల్టీటిఇ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే ఈ విరమణను శ్రీలంక ప్రభుత్వం జోక్ గా అభివర్ణించింది. ఏకపక్షంగా ఎల్టీటిఇ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణను ప్రకటించినట్లు ఎల్టీటిఇ తెలియజేసింది. సంధి మాత్రమే సమస్యకు పరిష్కారమని టైగర్లు పేర్కొన్నారు. అమాయక ప్రజలు చనిపోకూడదనేదే తమ అభిమతమని ప్రకటించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్పందించేలా చేస్తామని టైగర్లు ప్రకటించారు.
శ్రీలంక ప్రభుత్వం మాత్రం కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 'లొంగిపోవాల్సిందే. లేదంటే ఏరి పారేస్తాం. మరోసారి మోసగించేందుకు టైగర్లు కుయుక్తి పన్నారు. బలాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో కాల్పుల విరమణ మాటే ఉండదు' అని శ్రీలంక రక్షణ కార్యదర్శి గోతబయ రాజపక్సే స్పష్టం చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications