కాల్పుల విరమణ జోక్: శ్రీలంక
కొలంబో: ఎల్టీటిఇ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే ఈ విరమణను శ్రీలంక ప్రభుత్వం జోక్ గా అభివర్ణించింది. ఏకపక్షంగా ఎల్టీటిఇ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణను ప్రకటించినట్లు ఎల్టీటిఇ తెలియజేసింది. సంధి మాత్రమే సమస్యకు పరిష్కారమని టైగర్లు పేర్కొన్నారు. అమాయక ప్రజలు చనిపోకూడదనేదే తమ అభిమతమని ప్రకటించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్పందించేలా చేస్తామని టైగర్లు ప్రకటించారు.
శ్రీలంక ప్రభుత్వం మాత్రం కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 'లొంగిపోవాల్సిందే. లేదంటే ఏరి పారేస్తాం. మరోసారి మోసగించేందుకు టైగర్లు కుయుక్తి పన్నారు. బలాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో కాల్పుల విరమణ మాటే ఉండదు' అని శ్రీలంక రక్షణ కార్యదర్శి గోతబయ రాజపక్సే స్పష్టం చేశారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications