భారత్ లోకి ముగ్గురు స్వైన్ ప్లూ రోగులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులు చికాగో నుంచి రాగా, ఒకరు లండన్ నుంచి వచ్చారు. వీరు ముగ్గురు కూడా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని వైద్యులు చికాగో నుంచి వచ్చిన పరంజిత్ కౌర్, జగ్జీవన్ సింగ్ లను శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపించారు. వీరు పంజాబ్ లోని ఫతేబాద్ కు చెందినవారు. లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో వచ్చిన అశ్వినిని శనివారం ఉదయం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపారు.శుక్రవారం సాయంత్రం నుంచి స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిందనే అనుమానంతో ఐదుగురిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications