లా పరీక్షలు రాస్తున్న మహంతి
హైదరాబాద్: రాష్ట్ర డిజిపి మహంతికి న్యాయవాద వృత్తిపై మక్కువ ఏర్పడింది. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహంతి అందరి ప్రశంసలు అందుకునన్నారు. ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకోకుండా లా పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాదులోని అమీర్ పేటలో గల పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఆయన ఎల్ఎల్బీ చదువుతున్నారు. శనివారం నుంచి ఆయన అక్కడ సెకండ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. దీనికోసమే ఆయన సెలవు కూడా పెట్టారు. ఉదయం 10 గంటలకు కాలేజీకి వచ్చి పరీక్ష రాశారు. క్షణం తీరికలేకుండా ఉండే ఆయనకు అంత సమయం ఎక్కడిదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
More From
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications