నా రాష్ట్రానికి జబ్బు చేసిందా?చిరు
విశాఖ : ప్రజల ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం మొత్తానికి జబ్బు చేసిందా అన్నట్లుగా ఉందని ప్రజారాజ్యం అధినేత చిరింజీవి అన్నారు. జ్వరాలు, ఆంత్రాక్స్ బారినపడి వేలాదిమంది గిరిజనులు చనిపోతున్న.. ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పరిస్థితులు చక్కదిద్దడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. విశాఖ మన్యంలో ఒకరోజు పర్యటన ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏజెన్సీలో దయనీయంగా మారిన గిరిపుత్రుల ఆరోగ్యపరిస్థితి మెరుగుపరచడానికంటే వైఎస్ సర్కార్ రాజకీయ లబ్దికీ, ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం సంజీవనీ కాదు.. సర్వరోగ నివారణికాదని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications