Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కార్లపై పైకి దూసుకెళ్లిన బస్సు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని వనస్థలిపురం పనామా గిడ్డంగి వద్ద సోమవారం ఉదయం ఆర్టీసి బస్సు కార్లపైకి దూసుకెళ్లింది. అది ఎనిమిది కార్లపైకి దూసుకుపోయింది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. బస్సు ఎన్జీవో కాలనీ వస్తుండగా ఈ సంఘటన సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+