కోల్ కత్తాలో ఘర్షణ: ఒకరి మృతి

న్యూఢిల్లీ: తుది విడత పోలింగ్ సందర్భంగా అధికార సిపిఎం, తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తల మధ్య బుధవారం ఉదయం జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించాడు. కోల్ కత్తా శివారులోని బలిగురిలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

ఘర్షణల సందర్భంగా నాటు బాంబు తాకి 21 ఏళ్ల సామినూల్ హక్ అనే యువకుడు గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డాడు. ఈ ప్రాంతం బరసాత్ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. గట్టి భద్రత మధ్య ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+