ముఖ్యమంత్రిగా వైయస్ ప్రమాణం

ముఖ్యమంత్రిగా గతంలో ప్రమాణం చేసినప్పుడు ఉచిత విద్యుత్ పై సంతకం చేసిన వై.ఎస్ ఈసారి ప్రమాణస్వీకారం అనంతరం రెండు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 7నుంచి 9 గంటలకు పెంచుతూ ఓ ఫైలుపై, సబ్సిడీ బియ్యం కుటుంబానికి 25 నుంచి 30 కిలోలకు పెంచుతూ మరో ఫైలుపై ఆయన సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాదులోని ప్రధాన కూడళ్లను కాంగ్రెసు కార్యకర్తలు అలంకరించారు. వైయస్ ప్రమాణ స్వీకారోత్సవానికి లక్ష మందికి పైగా హాజరు కావచ్చునని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపలేదు. ఎవరైనా హాజరు కావచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications