ప్రభుత్వం హత్యలు చేస్తోంది:గద్దర్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం హత్యలకు పాల్పడతోందని ప్రజాగాయకుడు గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మావోయిస్టులపై చేసిన అన్ని ఎన్కౌంటర్లు పచ్చి బూటకమే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో దొరికిన నక్సల్స్ను ఎన్కౌంటర్లు చేసి చంపించారని, కానీ వైఎస్ ప్రభుత్వం మావోయిస్టు అగ్రనేతలను టార్గెట్ చేసి ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications