ప్రభుత్వం హత్యలు చేస్తోంది:గద్దర్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం హత్యలకు పాల్పడతోందని ప్రజాగాయకుడు గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మావోయిస్టులపై చేసిన అన్ని ఎన్కౌంటర్లు పచ్చి బూటకమే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో దొరికిన నక్సల్స్ను ఎన్కౌంటర్లు చేసి చంపించారని, కానీ వైఎస్ ప్రభుత్వం మావోయిస్టు అగ్రనేతలను టార్గెట్ చేసి ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications