కోర్టు ఆవరణలో సాక్షి హత్య
నిజామాబాద్: హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని కోర్టు ఆవరణలోనే ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం నిజామాబాద్ లో జరిగింది. అక్రమ్ అనే వ్యక్తి ఓ హత్యకేసులో సాక్ష్యం చెప్పేందుకుగాను నిజామాబాద్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కోర్టు ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడిచేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. దీంతో అక్కడివారు కకావికలయ్యారు. పోలీసులు తేరుకుని వారిలో 5గురిని అరెస్టు చేశారు. మరికొంతమంది పారిపోయారు. హతుడు అక్రమ్ రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసులో బాధితులే కక్షతో ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications