Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాంపల్లి కోర్టుకు రామోజీ రావు

Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు శుక్రవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్స్ ఫండ్స్ అక్రమాల కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే రామోజీరావుకు కోర్టు సమన్లు జారీ చేసింది.

మార్గదర్శి చిట్స్ ఫండ్స్ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా 2600కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిందని ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది. పది వేల రూపాయల పూచీకత్తు తీసుకుని రామోజీ రావును విడుదల చేసినట్లు కోర్టు ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన కేసుకు సంబంధించిన ఫిర్యాదును, పత్రాలను అందజేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+