సిటీలో భద్రత కట్టుదిట్టం: ప్రసాదరావు
హైదరాబాద్: ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. భద్రతపై తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం అసెంబ్లీ హాల్లో కలిసి వివరించారు. అసెంబ్లీ భద్రతను పెంచడంతోపాటు ప్రముఖులు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిఘాను పెంచినట్లు తెలిపారు. దీంతోపాలు నగరంలో రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
రాష్ట్రంలో తనిఖీలు పెంచినట్లు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారని, అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారని ఆమె మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని ఆమె ప్రజలను కోరారు. ఉగ్రవాదాన్ని అరికట్టే ఆక్టోపస్ ను మరింత పటిష్టం చేస్తామని ఆమె చెప్పారు.
More From
-
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications