శిల్పా భూములపై విచారణ: కలెక్టర్
కర్నూలు: రాష్ట్ర మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి చెందిన శిల్పా టౌన్ షిప్ లోని అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు. కర్నూలులోని శిల్పా టౌన్ షిప్ అధినేత మోహన్ రెడ్డి నుంచి సాయినాథ్ అనే వ్యక్తి కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్లారు. అది అసైన్డ్ భూమి కనుక రిజిస్ట్రేషన్ కుదరదనటంతో సాయినాథ్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
ఈ కేసు సంచలనం సృష్టించటంతో కలెక్టర్ ముఖేష్కుమార్ మీనా విచారణకు ఆదేశించారు. శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణి రెడ్డి పేరు మీద ఆ ఆసైన్డ్ భూములు ఉన్నట్లు సమాచారం. శిల్పా మోహన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కొంత వరకు ఇరకాటంలో పడింది. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది.
More From
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications