కెసిఅర్ బుర్రకు రూ. కోటి: టీజీ
కర్నూలు: తెలంగాణ కోసం టీఆర్ఎస్ గొంతెత్తినప్పుడల్లా రాయలసీమ ప్రయోజనాల కోసం తామూ గళం విప్పుతామని కర్నూలు శాసనసభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక కన్వీన ర్ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. సీమ హక్కుల కోసం అక్టోబర్ 2నుంచి రి లే నిరాహార దీక్ష చేపడతామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.
తెలంగాణవాదులు ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, పెద్దఎత్తున నిధులు తరలించుకెళ్తున్నారని పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవాలంటే తాము ఉద్యమించక తప్పదన్నారు. బడ్జెట్లో సీమ వాటా సాధనకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఅర్ బ్లాక్ మెయిలింగ్ తెలివితేటలతో కాస్త సహకరించాలని ఎద్దేవా చేశారు. అందుకు అంగీకరిస్తే ఆయన మేధస్సుకు రూ.కోటి ఖరీదు కడతామని చెప్పారు. నిధుల వరద పారించే ఆలోచన అందిస్తే సీమలో జో లెపట్టి అయినా, ఆయనకు ఈ మొత్తం ముట్టచెబుతామని చలోక్తి విసిరారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications