కూలిన విమానం: 150 మంది గల్లంతు
మొరోనీ: యమెన్ విమానం హిందూ మహాసముద్రంపై ప్రయాణిస్తూ కుప్పకూలింది. కొమరస్ దీవుల్లో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రయాణిస్తున్న 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
విమాన ప్రయాణికుల్లో ఎవరైనా బతికి ఉన్నారా అనే విషయం తనకు తెలియదని కోమరోస్ ఉపాధ్యక్షుడు ఇది నాధోయిమ్ చెప్పారు. విమానం కూలిన స్థలమేదీ సరిగా తెలియదు. విమానం సముద్రంలో కూలిందని, సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కూడా లేదని కొమరోస్ పోలీసు వర్గాలంటున్నాయి.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications