వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన విమానం: 150 మంది గల్లంతు

By Staff
|
Google Oneindia TeluguNews

మొరోనీ: యమెన్‌ విమానం హిందూ మహాసముద్రంపై ప్రయాణిస్తూ కుప్పకూలింది. కొమరస్‌ దీవుల్లో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో ప్రయాణిస్తున్న 150 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

విమాన ప్రయాణికుల్లో ఎవరైనా బతికి ఉన్నారా అనే విషయం తనకు తెలియదని కోమరోస్ ఉపాధ్యక్షుడు ఇది నాధోయిమ్ చెప్పారు. విమానం కూలిన స్థలమేదీ సరిగా తెలియదు. విమానం సముద్రంలో కూలిందని, సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి కూడా లేదని కొమరోస్ పోలీసు వర్గాలంటున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X