భార్యాకూతుళ్లపై వ్యక్తి యాసిడ్ దాడి
గుంటూరు: గుంటూరు జిల్లాలో భార్య, కూతరుపై కుటుంబపెద్దే యాసిడ్ తో దాడికి దిగాడు. ఈ సంఘటన నరసరావుపేట మండలం ఎలమంద గ్రామంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
కుటుంబకలహాలే దాడికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు. భార్య ఎలమందలోని పుట్టింటిలో ఉంటోంది. బుధవారంనాడు ఇక్కడికి వచ్చాడు. ఇంటికి రాకుండా పుట్టింటిలో ఉన్నందున అనుమానంతో అతను ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications