చార్జీల పెంపు లేదు: మమత
న్యూఢిల్లీ: తన హామీని నిలబెట్టుకుంటూ రైల్వే మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రజానుకూల బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రయాణ, సరుకు రవాణా చార్జీలను పెంచలేదు. తత్కాల్ టికెట్లను 150 రూపాయల నుంచి వంద రూపాయలకు తగ్గించారు. వంద కిలోమీటర్ల లోపు ప్రయాణించే నిరుపేదలకు 25 రూపాయలకే సీజన్ టికెట్లు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.
విశాఖ-ముంబయి, బిలాస్ పూర్-హైదరాబాద్-తిరునల్వేలి మార్గాల్లోనే కాకుండా హౌరా-ముంబయి, చెన్నై-ఢిల్లీ, ఢిల్లీ-పూణై, ఢిల్లీ-గౌహతి, రాంచీ-పాట్నాల మధ్య నాన్ స్టాప్ రైళ్లను నడపనున్నట్లు ఆమె తెలిపారు.
ఆర్థిక మాంద్యాన్ని పట్టించుకోకుండా లక్ష్యాలను తగ్గించుకున్నట్లు ఆమె తెలిపారు. 2009లో కార్గో అభివృద్ధి రేటు 5 శాతం ఉంటుందని ఆమె చెప్పారు. గత మధ్యంతర బడ్జెట్ వాస్తవ అంచనాలను ప్రతిఫలించలేదని ఆమె చెప్పారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications