టిడిపి ఆఫీసు ఎదుట లోక్ సత్తా ధర్నా
హైదరాబాద్: కాంగ్రెస్ డబ్బుతో లోక్సత్తా ఎన్నికల్లో పాల్గొందన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. బాబు వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద లోక్సత్తా కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇందుకు ప్రతిగా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు లోక్సత్తా అధినేత జేపీకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సత్తా ఊంటే జెపి మళ్ళీ కుకట్ పల్లి నుంచి పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. "మీరు విరాళాలు ఎలా సేకరిస్తారో వెల్లడించండి, మా ఆడిట్ వివరాలను మీకు తెలియజేస్తాం" అని లోక్ సత్తా నాయకులు అన్నారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications