జర్దారీకి సరబ్ జిత్ మరో మెర్సీ పిటిషన్
ఇస్లామాబాద్: ఉరిశిక్ష పడిన భారత ఖైదీ సరబ్ జిత్ న్యాయవాది పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి మరో క్షమాభిక్ష పిటిషన్ సమర్పించనున్నారు. ఈ క్షమాభిక్ష పిటిషన్ ను బుధవారం సమర్పిస్తానని సరబ్ జిత్ తరఫు కొత్త న్యాయవాది ఓవైస్ షేక్ సోమవారం చెప్పారు. జర్దారీతో భేటీకి కూడా తాను విజ్జప్తి చేశానని, దాని వల్ల వ్యక్తిగతంగా అన్ని విషయాలు చెప్పడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
సరబ్ జిత్ రాసిన లేఖను క్షమాభిక్ష పిటిషన్ కు జత చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన సోమవారం సరబ్ జిత్ ను జైల్లో కలుసుకున్నారు. జైలులో ఇప్పటికే 19 ఏళ్లు గడిపానని సరబ్ జిత్ తన లేఖలో తెలిపాడు.
More From
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications