కమిటీపై తలసాని ధిక్కారం?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చారు. ఆయన చంద్రబాబుతో సమావేశం కావాలని చూస్తున్నారు. ఈ భేటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై అధినేతకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు పార్టీకి తలనోప్పిగా మారుతున్న తలసాని వ్యవహారాన్ని సమీక్షించేందుకు సీనియర్ నేతలు ఎర్రంనాయుడు, యనమల, నాగంలతో పార్టీ తిసభ్య కమిటీ నియమించింది. ఈ కమిటీ ముందుకు గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ తలసానికి లేఖ రాసింది.
కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయానికి చేరుకోగా, తలసాని చంద్రబాబు నివాసానికి చేరుకోవడం వ్యవహారాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. చంద్రబాబు తలసానితో భేటీకి ఇష్టపడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. తాను తప్పు చేయలేదని, తాను ఏ కమిటీ ముందు కూడా హాజరు కాదలుచుకోలేదని, తాను చంద్రబాబుకు మాత్రమే జవాబుదారీని అని తలసాని శ్రీనివాస యాదవ్ అంటున్నట్లు సమాచారం. తాను ఏ విధమైన తప్పు చేయలేదని, పార్టీ బాగు కోసమే మాట్లాడానని, కావాలంటే రాజీనామా చేస్తానని శ్రీనివాస యాదవ్ చంద్రబాబుతో చెప్పాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications