Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆస్ట్రేలియాలో భారత విలేకరిపై దాడి

Australia
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యంహకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుష్పేందర్‌ కౌర్‌ అనే భారతీయ విలేకరిపై గుర్తు తెలియని దుండగులు దాడులకు తెగబడ్డారు. ఏబీసీ టీవీలో విలేకరిగా పనిచేస్తున్న పుష్పేందర్‌ ఫోర్‌కార్నర్స్‌లో ఫోర్ కార్నర్ ప్రోగ్రాం నిర్వహిస్తుండగా ఈ దుండగులు దాడికి తెగబడ్డారు.

ఆ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తుండగా ఆమెను కొంత మంది బెదిరించారు. ఆ తర్వాత దాడి చేశారు. ఆస్ట్రేలియాలో విద్య, ఇమిగ్రేషన్ లపై ఆమె ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత విద్యార్థులపై జాత్యహంకార దాడులు నేపథ్యంలో మహిళా జర్నలిస్టుపై దాడి ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+