బాబు మైండ్ సెట్ మారలేదు: వైయస్

విశ్వసనీయత పెంచుకుంటే 2014 ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుస్తామని, ఇప్పటి కన్నా రెండు మూడు రెండు మూడు ఎంపీ సీట్లు ఎక్కువే వస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మైండ్ సెట్ మారలేదని, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా ప్రజలే తప్పు చేశారనే భావనలో ఉన్నారని ఆయన అన్నాిరు. చంద్రబాబు ప్రతివిషయాన్ని రాజకీయ లబ్దికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications