వైయస్ తీరుపై చిరు అసంతృప్తి

పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన చెప్పారు. ఏజెన్సీల్లో విష జ్వరాలను ప్రజలను వణికిస్తోందని ఆయన అన్నారు. తిరుపతి కోదండరామాలయం స్వామివారి నగల అవకతవకలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలను తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్ నివేదిక ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
టెక్కలి ఉప ఎన్నికల్లో సీరియస్ గా పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల్లోకి రావడానికి ఇది అవకాశం కల్పించిందని ఆయన చెప్పారు. సీరియస్ గా తీసుకున్నందు వల్లనే శాసనసభా సమావేశాలు ఉన్నా తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎవరూ పోటీ చేయబోమని ప్రకటిస్తే తాము ఆలోచించి ఉండేవారమని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా మాత్రమే ఆలోచిస్తున్నాయి గాని మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications