తిరుమలలో డొంక: చిరంజీవి

అవినీతి కోదండరామస్వామి ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదని, తిరుమల దేవస్థానాలన్నింటిలోనూ ఉందని ప్రతపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి ప్రాముఖ్యం దెబ్బ తింటే చాలా ప్రమాదమని, అలా జరగకుండా చూడడం అవసరమని ఆయన అన్నారు. భక్తుల విశ్వాసాలు దెబ్బ తింటే మంచిది కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై శాసనసభలో మరోసారి చర్చకు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అంగీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో విభేదాలు లేవని ఆయన చెప్పారు.
More From
-
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications