తిరుమలలో డొంక: చిరంజీవి

అవినీతి కోదండరామస్వామి ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదని, తిరుమల దేవస్థానాలన్నింటిలోనూ ఉందని ప్రతపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి ప్రాముఖ్యం దెబ్బ తింటే చాలా ప్రమాదమని, అలా జరగకుండా చూడడం అవసరమని ఆయన అన్నారు. భక్తుల విశ్వాసాలు దెబ్బ తింటే మంచిది కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై శాసనసభలో మరోసారి చర్చకు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అంగీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో విభేదాలు లేవని ఆయన చెప్పారు.
More From
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications