తిరుమలలో డొంక: చిరంజీవి

అవినీతి కోదండరామస్వామి ఆలయానికి మాత్రమే పరిమితం కాలేదని, తిరుమల దేవస్థానాలన్నింటిలోనూ ఉందని ప్రతపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి ప్రాముఖ్యం దెబ్బ తింటే చాలా ప్రమాదమని, అలా జరగకుండా చూడడం అవసరమని ఆయన అన్నారు. భక్తుల విశ్వాసాలు దెబ్బ తింటే మంచిది కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై శాసనసభలో మరోసారి చర్చకు దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అంగీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో విభేదాలు లేవని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications