పిఎంతో మాటకు వైయస్ యత్నం

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, మన్నవరం కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. తిరుపతి విమానాశ్రయం నిర్మాణ పనుల ఒప్పందం ఖరాకు కాకపోవడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మన్నవరం కర్మాగారం విషయంలో వివాదం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధాని రాకున్నా అదే రోజు శంకుస్థాపన జరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
More From
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!!












Click it and Unblock the Notifications