రాహుల్ రైలు: నలుగురి రాళ్లు

రాళ్లు రువ్వుతున్నవారిపైకి గార్డు అరిచాడని, అప్పటికే కొన్ని కోచ్ ల అద్దాలు పగిలాయని కామరాజ్ చెప్పారు. అయితే ఆ అల్లరి మూకల ముఖాలను చీకటి కారణంగా గార్డు సరిగా చూడలేకపోయాడని ఆయన అన్నారు. పగిలిన అద్దాలను, రాళ్లను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రాళ్లు రువ్విన వ్యక్తుల గురించి తానేమీ చెప్పలేనని, కారణాలు కూడా చెప్పలేనని, శాస్త్రీయ పద్ధతిలో కేసును అన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, రాహుల్ భద్రతపై ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications