ఎపిలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఇటీవల ఒక పిల్లల వైద్యుడు మరణించాడు. అతను స్వైన్ ఫ్లూ వల్లనే మరణించినట్లు అనుమానిస్తున్నారు. బుధవారంనాడు హైదరాబాద్ లో స్వైన్ ప్లూ పరీక్షల నిమిత్తం 770 మంది ఆస్పత్రులకు వచ్చారు. వీరిలో 50 మంది నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 22 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విజయవాడలో 59 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు వచ్చాయి. వీటిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 17కు పెరిగింది.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications