ఎపిలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఇటీవల ఒక పిల్లల వైద్యుడు మరణించాడు. అతను స్వైన్ ఫ్లూ వల్లనే మరణించినట్లు అనుమానిస్తున్నారు. బుధవారంనాడు హైదరాబాద్ లో స్వైన్ ప్లూ పరీక్షల నిమిత్తం 770 మంది ఆస్పత్రులకు వచ్చారు. వీరిలో 50 మంది నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 22 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. విజయవాడలో 59 స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు వచ్చాయి. వీటిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 17కు పెరిగింది.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications