పావురాల గుట్టపై పోలీసుల పట్టు

ఇప్పటివరకు వై.ఎస్. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు. ప్రమాదం జరిగిన తరువాత జగన్ ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి హెలికాప్టర్లో వస్తున్నారు. జగన్ రాక గురించిన తెలిసిన ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చే అవక్షాలు ఉన్నాయి. కనీసం లక్షమంది దాకా వస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
జగన్ భద్రత కోసం పోలీసులు ఇప్పటికే నల్లమల చేరుకొని కూంబింగ్ ను నిర్వహిస్తునంఱు. పావురాలగుట్ట వైపు అసాంఘిక శక్తులు రాకుండా ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని పహారా కాస్తున్నారు. పావురాల గుట్ట చుట్టుపక్కల 50 కిలో మీటర్ల పరిధిలో తనిఖీలు చేస్తున్నారు. జగన్ భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించనున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications