వైయస్ జగన్ ప్రసంగంపై ఆసక్తి

సంతాపసభలో ఆయన ఎటువంటి రాజకీయ ప్రసంగం చేయబోరని నిర్వాహకులు చెబుతున్నారు. సంతాపసభలో ప్లకార్డులు ప్రదర్శించకూడదని, నినాదాలు చేయవద్దని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అటువంటివి చోటు చేసుకునే అవకాశం ఉదని భావిస్తున్నారు. జగన్ పాల్గొనే సంతాపసభలో నినాదాలు చేయడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. వైయస్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు మాత్రమేనని నిర్వాహకులు అంటున్నారు.
వైయస్ మృతితో తీవ్ర కలత చెందిన అభిమానుల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. తమ కుటుంబం పట్ల చూపిన సానుభూతికి ఆయన కృతజ్ఝతలు తెలిపే అవకాశం ఉంది. గందరగోళం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.
More From
-
8 మంది సిట్టింగ్ లకు నో టికెట్- అధికార పార్టీ తొలి జాబితా: వేడెక్కిన గాడ్స్ ఓన్ కంట్రీ -
"నేను డ్రగ్స్ టెస్ట్ కు రెడీ.. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను" -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications