కర్నాటకలో వరద మృతులు 86 మంది

పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైమానిక, సైనికాధికారులు రంగంలోకి దిగారు. బీజాపూర్ వరద తాకిడికి అతలాకుతలమైంది. బీజాపూర్, రాయచూర్, గుల్బర్గ, కొప్పల్, బాగల్కోట, బళ్లారి, బెల్గాం, గడగ్ జిల్లాల్లో 20 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications