మల్లు భట్టి హై కమాండ్ ను బట్టి...

కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, వ్యతిరేకించేవారు ఎవరూ ఉండరని ఆయన స్పష్టం చేశారు. జగన్ను సీఎం చేయకపోతే రాజీనామా చేస్తామని కొందరు మంత్రులు చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు.. అవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలని మల్లు పేర్కొన్నారు.
కాగా, ఇందిరమ్మ రాజ్యం తెస్తాననే వైఎస్ కాంగ్రెస్ను గెలిపించారని ఎమ్మెల్యే శంకర్రావు చేసిన వాఖ్యలపై చీఫ్ విప్ విక్రమార్క ఆచితూచి స్పందించారు. 'ఆయన సీనియర్ నేతగా తన అభిప్రాయాలు చెప్పారు. దాంట్లో తప్పేమీలేదని భావిస్తున్నాను. కాంగ్రెస్ ప్రతి కార్యకర్తా పార్టీ సిద్ధాంతాలు, విధానాలతోనే గెలిచారని భట్టి వివరించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications