జగన్ కు కమ్మ నేతలు అడ్డుపడుతున్నారా?

సురేఖ నిర్ణయం తొందరపాటు చర్య అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. నిజానికి, జగన్ కు కాంగ్రెసులోని కమ్మ కులానికి చెందిన నాయకులు అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెసులోని పారిశ్రామిక లాబీ కూడా అదే. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వెనక ఉన్న లాబీ అంతా అదే. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే అంశాన్ని ముందుకు తెచ్చిన లాబీ కూడా అదే. ఈ స్థితిలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్య జగన్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు. సురేఖ వ్యాఖ్యలను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఒక తెలుగు టీవీ చానెల్ లో వ్యతిరేకించారు. సురేఖ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలుగా తాము పనిచేస్తున్నామని, గత మూడు దశాబ్దాలుగా తాను కాంగ్రెసు పార్టీకి కార్యకర్తగా సేవలందిస్తున్నానని ఆయన అన్నారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ కూడా సురేఖ వ్యాఖ్యలను ఆసరాగా తీసుకుని కాంగ్రెసును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై నన్నపనేని రాజకుమారి ఒక తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో మాట్లాడారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications