మెరుగైన జీవితం అందిస్తాం: చిరంజీవి

గ్రేటర్ హైదరాబాద్ లో సౌకర్యాలు సరిగా లేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, గ్రేటర్ అనే పదానికి అర్థం లేకుండా ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే ప్రస్తుత పరిస్థితి మారదని ఆయన అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు ఉచిత మంచినీరు, 108, 104 తరహా కాల్ సెంటర్ల ఏర్పాటు, ఎంఎంటియెస్ రెండో దశ పూర్తి వంటి పథకాల పూర్తికి తాము కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వేతర సంస్థల సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని, ఇంటర్నెట్ సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. రైతు బజార్లను మరింత బలోపేతం చేస్తామని, వీధి బాలలకు, బాల కార్మికులకు పునరావాసం కల్పిస్తామని, ప్రతి డివిజన్ కు ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.
More From
-
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications