ఓబుళాపురంపై బాబు రాజకీయం: విహెచ్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి ఏ విచారణకైనా సిద్ధమని అన్నారని, అందువల్ల సమస్యేమీ లేదని, సిబిఐ దర్యాప్తునకు అప్పగిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. చంద్రబాబు హంగామా చేస్తున్నారని, సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే సరిపోతుందని, ఎవరూ ఏం మాట్లాడకూడదని ఆయన అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ congress hanumantha rao chandrababu naidu హనుమంతరావు కాంగ్రెసు obulapuram mines చంద్రబాబు నాయుడు ఓబుళాపురం గనులు
Story first published: Saturday, November 14, 2009, 14:12 [IST]