హైదరాబాద్
:
ఎలాంటి
విచారణకయినా
తాను
సిద్ధమని
రాష్ట్ర
వ్యవసాయశాఖమంత్రి
రఘువీరారెడ్డి
ఛాలెంజ్
విసిరారు.
ఓబుళాపురం
గనుల
వ్యవహారంపై
ఆయన
మాట్లాడుతూ
ఇలా
చెప్పుకొచ్చారు.
ఆ
గనులపై
సీబీఐచే
విచారణ
జరిపించాలన్న
డిమాండ్ను
ఆయన
సమర్ధించారు.
ప్రభుత్వానికి
ఈ
వ్యవహారంపై
ఎలాంటి
విచారణ
జరిపించేందుకు
సిద్ధంగా
ఉన్నామని
తెలిపారు.
రాష్ట్రంలోని
ఏ
గనుల
నుంచి
కూడా
ఒక్క
గ్రాము
ఖనిజం
కూడా
అక్రమంగా
తీసుకువెళ్లేందుకు
తాము
అనుమతించే
ప్రసక్తే
లేదని
ఆయన
స్పష్టం
చేశారు.