హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛాలెంజ్..ఏ విచారణకైనా సిద్ధం:రఘవీరా రెడ్డి

By Srikanya
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్‌ : ఎలాంటి విచారణకయినా తాను సిద్ధమని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి రఘువీరారెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ గనులపై సీబీఐచే విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను ఆయన సమర్ధించారు. ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఏ గనుల నుంచి కూడా ఒక్క గ్రాము ఖనిజం కూడా అక్రమంగా తీసుకువెళ్లేందుకు తాము అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X