ఎన్టీఆర్ విగ్రహం : బాబు వర్సెస్ పురంధేశ్వరి

తమ చొరవ వల్లనే ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు అవకాశం వచ్చిందని, తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అందుకు తగిన కృషి చేశానని కాంగ్రెసు శాసనసభ్యుడు, పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు అంటున్నారు. కాదని, తామే అందుకు చొరవ ప్రదర్శించామని తెలుగుదేశం నాయకుడు కె. ఎర్రంనాయుడు అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనను పట్టించుకోలేదని దగ్గుబాటి చెబుతున్నారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జాప్యం జరుగుతుండడంతో విగ్రహాన్ని ఇవ్వడానికి పురంధేశ్వరి ముందుకు వచ్చినట్లు ఆయన చెబుతున్నారు.
More From
-
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications