మజ్లీస్ తో చంద్రబాబు 'గ్రేటర్' దోస్తీ?

చంద్రబాబు ఆలోచనకు కొంత మంది ముఖ్య నాయకులు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. మత పార్టీలకు దూరంగా ఉండాలనే తమ ఆశయానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ప్రజలు దూరమవుతారని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వాడుకోవాలని వారు చెబుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 45 స్థానాలు గెలుచుకుని కాంగ్రెసు పార్టీకి సవాల్ విసిరినట్లుగా వారు భావిస్తున్నారు. అధికారం పంచుకోవడానికి ఇప్పటికే తెలుగుదేశం, మజ్లీస్ పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ!












Click it and Unblock the Notifications