జగన్ ప్రచారం తుస్సుమంది: నాగం

హంగామా చేసినంత మాత్రాన ప్రజలు ఓటు వేయరనేది మరోసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ద్వారా రుజువైందని తెలుగుదేశం మరో నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. గతంలో ప్రజలు వచ్చారు, హంగామా చేశారు గానీ ఫలితాలు రాలేదని ఆయన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ, లోకసభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాదులో, ముఖ్యంగా హైదరాబాదు శివారులో తమ పార్టీ బలంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications