తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొరపాటు చేశా, మోసపోయా: చిరంజీవి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: నమ్మినవాళ్లే తన మనస్సును తూట్లు పొడిచారని, ఆ బాధ ఇంకా తనను సలుపుతోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు చిరంజీవి అన్నారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అలాంటివారిని నమ్మటం వల్లే క్యాడర్‌ కు, అభిమానులకు, ప్రజాదరణకు దూరమైనట్లు చెప్పారు.

పార్టీ ఆవిర్భావ సమయంలో రాజకీయ జ్ఞానం లేనివారిని ఎన్నుకోవటం తాను చేసిన పొరపాటని చిరంజీవి అన్నారు. పీఆర్పీ ఉనికిని భరించలేని రెండు పార్టీలు తమను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా రేపు, ఎల్లుండి చిరంజీవి తిరుపతి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X