పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైశ్యుల క్షీరాభిషేకం

ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబ్జి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని రాజకీయాల పేరుతో అవమానపర్చడం క్షమార్హం కాదన్నారు. యంగ్మెన్స్ వైశ్య అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టూరి సుందరేశ్వరరావు, అవోగా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్క్లబ్ అధ్యక్షులు ఎల్.కృష్ణమూర్తి, వాడకట్టు నాగబాబు, గ్రంధి సీతయ్య, చిట్టూరి సుబ్రహ్మణ్యం, గ్రంధి బాబ్జి పాల్గొన్నారు. వైశ్యులతో పాటు ఇతర వర్గానికి చెందిన వారు కూడా హాజరై తెలంగాణ ఘటనను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణా ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను అవమానపరచినందుకు నిరసనగా ఆదివారం ఏలేశ్వరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి తూర్పు కాపు విద్యావైజ్ఞానిక అభివృద్ధి సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం వహించాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications